మళ్లీ మూడు రోజులపాటు వర్షాలే

దిశ, ఏపీ బ్యూరో: మొన్నటి వర్షాలకు ఇంకా బురద తొలగనే లేదు. మళ్ల రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని గురువారం వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా, యానాంలో పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Update: 2020-10-29 07:23 GMT

దిశ, ఏపీ బ్యూరో: మొన్నటి వర్షాలకు ఇంకా బురద తొలగనే లేదు. మళ్ల రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని గురువారం వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా, యానాంలో పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Tags:    

Similar News