ఆ ప్రశ్న సరైనదే…

దిశ,వెబ్ డెస్క్: మన్ కీ బాత్ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర సన్నద్దను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా కోసం కేంద్రం రూ. 80కోట్లు ఖర్చు చేయగలదా అని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా అడిగిన ప్రశ్న సరైనదేనని ఆయన సమర్థించారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రజలు ఇంకెంత కాలం వేచి ఉండాలో అని ఆయన అన్నారు. కేంద్ర కరోనా వ్యూహం కూడా మనసులో మాట […]

Update: 2020-09-27 07:48 GMT

దిశ,వెబ్ డెస్క్: మన్ కీ బాత్ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర సన్నద్దను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా కోసం కేంద్రం రూ. 80కోట్లు ఖర్చు చేయగలదా అని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా అడిగిన ప్రశ్న సరైనదేనని ఆయన సమర్థించారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రజలు ఇంకెంత కాలం వేచి ఉండాలో అని ఆయన అన్నారు. కేంద్ర కరోనా వ్యూహం కూడా మనసులో మాట అయి ఉంటుందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News