గిరిజన బాలిక న్యాయం చేయాలంటూ.. తండా వాసుల నిరసన

దిశ,కల్లూరు : ఎర్రబంజర గ్రామంలో గిరిజన యువతిపై అత్యాచారానికి నిరసనగా ఎర్రబంజర గ్రామ యువత కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.  హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీ చెందిన చైత్ర అనే ఆరు సంవత్సరాల అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన  కృష్ణా‌ను ఉరితీయాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారు వేడుకున్నారు.  లేనియెడల వాడిని ఎన్కౌంటర్ చేయాలని చైత్ర బాలిక ఆత్మకు శాంతి కలగాలని తండా మొత్తం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.

Update: 2021-09-12 11:32 GMT

దిశ,కల్లూరు : ఎర్రబంజర గ్రామంలో గిరిజన యువతిపై అత్యాచారానికి నిరసనగా ఎర్రబంజర గ్రామ యువత కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీ చెందిన చైత్ర అనే ఆరు సంవత్సరాల అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన కృష్ణా‌ను ఉరితీయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారు వేడుకున్నారు. లేనియెడల వాడిని ఎన్కౌంటర్ చేయాలని చైత్ర బాలిక ఆత్మకు శాంతి కలగాలని తండా మొత్తం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.

Tags:    

Similar News