మొద్దు శీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతి

దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ సోమవారం మృతిచెందారు. కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే చనిపోయారు. పరిటాల హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును జైల్లోనే ఓం ప్రకాశ్ చంపారు. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓం ప్రకాశ్ 2016 నుంచి విశాఖ సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

Update: 2020-07-27 05:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ సోమవారం మృతిచెందారు. కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే చనిపోయారు. పరిటాల హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును జైల్లోనే ఓం ప్రకాశ్ చంపారు. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓం ప్రకాశ్ 2016 నుంచి విశాఖ సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

Tags:    

Similar News