చైనాలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

దిశ,వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. బీజింగ్ సమీపంలోని హిబే ప్రావిన్స్‌లో కొత్తగా 476 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే హిబే నగరంలో కొత్తగా 137 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో అందోళన మొదలైంది. కేసుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి 21 రోజులు క్వారంటైన్ ను విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Update: 2021-01-09 05:07 GMT

దిశ,వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. బీజింగ్ సమీపంలోని హిబే ప్రావిన్స్‌లో కొత్తగా 476 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే హిబే నగరంలో కొత్తగా 137 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో అందోళన మొదలైంది. కేసుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి 21 రోజులు క్వారంటైన్ ను విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News