రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛనివ్వాలి: కేటీఆర్

ముంబైలోని నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ ఫోరం-2020 సదస్సుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలకు స్వేచ్ఛతోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రెండు, మూడేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా ఆర్థిక గణాంకాలు అదే చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం మరింత స్వేచ్ఛనివ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.

Update: 2020-02-14 06:08 GMT

ముంబైలోని నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ ఫోరం-2020 సదస్సుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలకు స్వేచ్ఛతోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రెండు, మూడేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా ఆర్థిక గణాంకాలు అదే చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం మరింత స్వేచ్ఛనివ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News