కృష్ణానదిలో వ్యక్తి గల్లంతు..!

దిశ, వెబ్‎డెస్క్: కృష్ణానదిలో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. విజయవాడలోని తాడేపల్లి వద్ద వరద ఉధృతిలో శివకుమార్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

Update: 2020-09-23 00:36 GMT

దిశ, వెబ్‎డెస్క్: కృష్ణానదిలో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. విజయవాడలోని తాడేపల్లి వద్ద వరద ఉధృతిలో శివకుమార్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News