కేరళ, జంషెడ్పూర్ మ్యాచ్ డ్రా
పనాజీ: ఐఎస్ఎల్ 2020-21 సీజన్లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్, జంషెడ్పూర్ ఎఫ్సీ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. కానీ, నిర్ణీత సమయం ముగిసేలోగా ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. ఫలితంగా 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. హీరో ఆఫ్ ది మ్యాచ్ కేరళ ప్లేయర్ సాహల్ అబ్దుల్ సమాద్కు దక్కగా, డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు […]
పనాజీ: ఐఎస్ఎల్ 2020-21 సీజన్లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్, జంషెడ్పూర్ ఎఫ్సీ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. కానీ, నిర్ణీత సమయం ముగిసేలోగా ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. ఫలితంగా 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. హీరో ఆఫ్ ది మ్యాచ్ కేరళ ప్లేయర్ సాహల్ అబ్దుల్ సమాద్కు దక్కగా, డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు అదే జట్టుకు చెందిన సందీప్ సింగ్ అందుకున్నాడు.