శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ల కోటా పెంపు

దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. బుధవారం నుంచి 1000 టికెట్లను టీటీడీ అదనంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. పెంచిన టికెట్ల కోటాతో రోజుకు 13వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Update: 2020-09-02 06:48 GMT

దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. బుధవారం నుంచి 1000 టికెట్లను టీటీడీ అదనంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. పెంచిన టికెట్ల కోటాతో రోజుకు 13వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Tags:    

Similar News