ఔరంగాబాద్ జిల్లాలో బాంబుల కలకలం

దిశ, వెబ్‎డెస్క్ : బీహార్ రాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఐఈడీ బాంబులు కలకలం రేపుతున్నాయి. రెండు ఐఈడీ బాంబులను గుర్తించిన సీఆర్పీఎఫ్ బలగాలు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. బాంబులను మావోయిస్టులు అమర్చినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. బీహార్ ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2020-10-27 21:38 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
బీహార్ రాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఐఈడీ బాంబులు కలకలం రేపుతున్నాయి. రెండు ఐఈడీ బాంబులను గుర్తించిన సీఆర్పీఎఫ్ బలగాలు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. బాంబులను మావోయిస్టులు అమర్చినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. బీహార్ ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News