ఐఏఎస్ శ్రీలక్ష్మికి పదోన్నతి

దిశ,వెబ్‌డెస్క్: ఐఏస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్ లభించింది. కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. శ్రీ లక్ష్మిపై పెండింగ్ కేసుల తుది తీర్పులు, డీఓపీటీ నిర్ణయం మేరకు ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని సీఎస్ ఉత్తర్తుల్లో పేర్కొన్నారు.

Update: 2021-01-18 09:27 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఐఏస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్ లభించింది. కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. శ్రీ లక్ష్మిపై పెండింగ్ కేసుల తుది తీర్పులు, డీఓపీటీ నిర్ణయం మేరకు ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని సీఎస్ ఉత్తర్తుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News