స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఉద్యోగాలుండవ్ : సోమిరెడ్డి

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకవని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కుకోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఏపీ బంద్ లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్రంలోని అనేక కంపెనీలు.. ఓడరేవులను ప్రైవేట్‌కు అమ్మేస్తారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

Update: 2021-03-05 09:11 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకవని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కుకోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఏపీ బంద్ లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్రంలోని అనేక కంపెనీలు.. ఓడరేవులను ప్రైవేట్‌కు అమ్మేస్తారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News