మేడ్చల్ రైల్వేస్టేషన్‎లో అగ్నిప్రమాదం

దిశ, వెబ్‎డెస్క్ : మేడ్చల్ రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బోగిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Update: 2020-11-03 03:58 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
మేడ్చల్ రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బోగిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Full View

Tags:    

Similar News