ఫెర్టిలైజర్ వ్యాపారి దారుణ హత్య

దిశ, ఏపీబ్యూరో: వివాహేతర సంబంధం ఓ వ్యాపారి ప్రాణం తీసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ దారుణ హత్య వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన ఫెర్టిలైజర్ వ్యాపారి మోదుగుల పూర్ణచంద్రరావు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పంట కాలువలో పడేశారు. అయితే, హత్య చేసిన నిందితుల వివరాలు తెలియలేదు. కాగా, ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే పూర్ణచంద్రయ్యను హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-07-23 06:14 GMT

దిశ, ఏపీబ్యూరో: వివాహేతర సంబంధం ఓ వ్యాపారి ప్రాణం తీసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ దారుణ హత్య వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన ఫెర్టిలైజర్ వ్యాపారి మోదుగుల పూర్ణచంద్రరావు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పంట కాలువలో పడేశారు. అయితే, హత్య చేసిన నిందితుల వివరాలు తెలియలేదు. కాగా, ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే పూర్ణచంద్రయ్యను హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News