ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. సంగారెడ్డిలోని..Latest Telugu News
దిశ, ఎడ్యుకేషన్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల్లో డాక్టోరల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్ సీట్ల వివరాలు:
పీహెచ్ డీ (అగ్రికల్చర్) - 31 సీట్లు
పీహెచ్ డీ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్)- 2 సీట్లు.
పీహెచ్ డీ (కమ్యూనిటీ సైన్స్)- 8 సీట్లు
అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: డిసెంబర్ 31, 2022 నాటికి 40 ఏళ్లు మించరాదు.
ఎంపిక: ఐసీఏఆర్ ఏఐసీఈ - జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ - 2022 స్కోరు, బీఎస్సీ, ఎంఎస్సీలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: డిసెంబర్ 1, 2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 3, 2022.
వెబ్సైట్: https://www.pjtsau.edu.in/