దుర్గగుడిలో భయం.. భయం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న దుర్గగుడిలో కరోనా కలకలం రేగింది. దుర్గగుడి జమ్మిదొడ్డి పరిపాలనా కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి గత కొద్దిరోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి కరోనా టెస్టులు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ కార్యాలయాన్ని మూసివేసి, ఉద్యోగులు ఎవరూ రావొద్దని ఈవో ఆదేశాలు జారీ చేశారు.

Update: 2020-07-28 00:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న దుర్గగుడిలో కరోనా కలకలం రేగింది. దుర్గగుడి జమ్మిదొడ్డి పరిపాలనా కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి గత కొద్దిరోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి కరోనా టెస్టులు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ కార్యాలయాన్ని మూసివేసి, ఉద్యోగులు ఎవరూ రావొద్దని ఈవో ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News