దేశ రాజధానిలో కాల్పుల కలకలం

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. భల్ స్వా డెయిరీ దగ్గర ముగ్గురు దుండగుల కాల్పులు జరిపారు. కాల్పుల్లో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

Update: 2021-02-25 20:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. భల్ స్వా డెయిరీ దగ్గర ముగ్గురు దుండగుల కాల్పులు జరిపారు. కాల్పుల్లో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 

Tags:    

Similar News