ఆదివాసీ దినోత్సవం.. కొమురం భీంకు నివాళి

దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్దనున్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రామచందర్రావుతో పాటు పలువురు పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Update: 2020-08-09 08:19 GMT

దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్దనున్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రామచందర్రావుతో పాటు పలువురు పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News