జులై1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బధవారం ఎత్తనున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఈఈ రామారావు అధికారికంగా వెల్లడించారు. బాబ్లీ గేట్లు ఎత్తనుండడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొననున్నారు.

Update: 2020-06-29 05:12 GMT

దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బధవారం ఎత్తనున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఈఈ రామారావు అధికారికంగా వెల్లడించారు. బాబ్లీ గేట్లు ఎత్తనుండడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News