31లోగా చైర్ పర్సన్‌ను నియమించాలి: హైకోర్టు

దిశ, వెబ్ డెస్క్:ఈ నెల 31లోగా రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. నియమించని పక్షంలో కోర్టు విచారణకు సీఎస్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్‌కు చెందిన రమ్య దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ జరిగింది. మహిళా చైర్ పర్సన్ నియమకానికి జాప్యం ఎందుకని ఈ సందర్బంగా హైకోర్టు ప్రశ్నించింది. వ్యాజ్యంపై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Update: 2020-12-02 09:29 GMT

దిశ, వెబ్ డెస్క్:ఈ నెల 31లోగా రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. నియమించని పక్షంలో కోర్టు విచారణకు సీఎస్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్‌కు చెందిన రమ్య దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ జరిగింది. మహిళా చైర్ పర్సన్ నియమకానికి జాప్యం ఎందుకని ఈ సందర్బంగా హైకోర్టు ప్రశ్నించింది. వ్యాజ్యంపై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Tags:    

Similar News