ఏపీ కేబినెట్ మీటింగ్..

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకం, బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Update: 2020-09-02 22:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకం, బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Tags:    

Similar News