తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్లు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్యం సమయంలో పలువురు క్రికెటర్లు దర్శించుకున్నారు.

Update: 2024-05-14 13:51 GMT

దిశ,తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్యం సమయంలో పలువురు క్రికెటర్లు దర్శించుకున్నారు. వీరిలో బెంగళూరు ఐపీఎల్ ప్లేయర్స్ మనోజ్ రావత్, కరణ్ శర్మ, స్వప్నాలి సింగ్ లు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండలం లో వేద పండితులు వేద ఆశీర్వచనం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Similar News