- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా వి.కోట మండలం పాపాయపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ్ గౌడ్ అనే యువకుడు గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాడు. ఆగస్టు 15న కిలిమంజారో పర్వతం ఎక్కుతూ గంట వ్యవధిలోనే 995 ఫోటోలను అప్లోడ్ చేశాడు. దీంతో అత్యధిక ఫోటోలు పంపిన విజేతగా గిన్నిస్ బుక్ నమోదు చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ రికార్డు సాధించానని, గిన్నిస్ బుక్లో స్థానం దక్కడం గర్వంగా ఉందని యువకుడు చెప్పుకొచ్చాడు.
Next Story