IPL 2023: కష్టాల్లో రాజస్థాన్‌.. 4 వికెట్లు డౌన్‌

by Disha Web Desk 13 |
IPL 2023: కష్టాల్లో రాజస్థాన్‌.. 4 వికెట్లు డౌన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 203లో భాగంగా జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాజస్థాన్‌ కకష్టాల్లో చిక్కుకుంది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జాషువ లిటిల్‌ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (30) ఔట్‌ కాగా, ఆ మరుసటి ఓవర్‌లోనే రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ (2) క్లీన్‌ బౌల్డయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 63/4. పడిక్కల్‌ (7)రియాన్‌ పరాగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.



Next Story

Most Viewed