- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
IPL 2023: జరిమానాల రూపంలో బీసీసీఐకి భారీగా మనీ..
by Disha Web Desk 13 |
X
దిశ, వెబ్డెస్క్: IPL 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ప్లే ఆఫ్కు వెళ్లే జట్లు కూడా తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు స్లో ఓవర్ రేట్ కారణంగా జట్లు నుంచి బీసీసీఐ రూ. 1.10 కోట్లు జరిమానా వసూలు చేసింది. ఈ సీజన్లో డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్, ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లి, నితీష్ రాణా ఆటగాళ్లు జరిమానా చెల్లించారు.
Next Story