- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం చేశాడు. నర్సు ఒక్కసారిగా కేకలు వేయడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిందితుడిని వెంటనే పట్టుకుని పోలీసులకు బంధువులు అప్పగించారు. నిందితుడిని గట్యాడకు చెందిన గోపిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story