HYD : వీడిన 77 కేసుల మిస్టరీ.. ఆరుగురు అరెస్ట్

by Disha Web Desk 4 |
HYD : వీడిన 77 కేసుల మిస్టరీ.. ఆరుగురు అరెస్ట్
X

దిశ, క్రైమ్ బ్యూరో : మీ పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ మోసాలకు పాల్పడ్డ 6 గురు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఈ నిందితులపై దేశ వ్యాప్తంగా 600 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తెలంగాణ లో నమోదైన 77 కేసు ల మిస్టరీ వీడిపోయింది. నిందితుల బ్యాంకు ఖాతాల్లో 3.12 కోట్లు జప్తు చేశారు. దేశ వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

Next Story

Most Viewed