రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Disha Web Desk 23 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ,మేడ్చల్ టౌన్: బైక్ లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం దుండిగల్ నుంచి మేడ్చల్ వైపు వస్తుండగా అయోధ్య చౌరస్తా వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్ చెందిన ఓం ప్రకాష్ పోలీసులు గుర్తించారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.


Next Story