- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Disha Web Desk 23 |
X
దిశ,మేడ్చల్ టౌన్: బైక్ లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం దుండిగల్ నుంచి మేడ్చల్ వైపు వస్తుండగా అయోధ్య చౌరస్తా వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్ చెందిన ఓం ప్రకాష్ పోలీసులు గుర్తించారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Next Story