బోటు గల్లంతు..

by  |
బోటు గల్లంతు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కాకినాడ దమ్ములపేటకు చెందిన మత్స్యకార బోటు గల్లంతు అయింది. ఆ సమయంలో బోటులో ఏడుగురు జాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బోటు మచిలీపట్నంలో ఉన్నట్లు తోటి జాలర్లు గుర్తించారు.

కాగా, ఈనెల 7న మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. గల్లంతైన వారిలో రాంబాబు, దుర్గ, పోలయ్య, తాతారావు, సింగరాజు, యల్లాజీ ఉన్నట్లు సమాచారం.ఈ విషయంపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed