- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కాకినాడ దమ్ములపేటకు చెందిన మత్స్యకార బోటు గల్లంతు అయింది. ఆ సమయంలో బోటులో ఏడుగురు జాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బోటు మచిలీపట్నంలో ఉన్నట్లు తోటి జాలర్లు గుర్తించారు.
కాగా, ఈనెల 7న మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. గల్లంతైన వారిలో రాంబాబు, దుర్గ, పోలయ్య, తాతారావు, సింగరాజు, యల్లాజీ ఉన్నట్లు సమాచారం.ఈ విషయంపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story