ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు నమోదు కాగా… 8 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.69 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 7,003 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 6,924 ఉండగా … డిశ్చార్జ్ కేసుల సంఖ్య 8.55 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా మొత్తం 1,01,66,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


Next Story

Most Viewed