- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు నమోదు కాగా… 8 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.69 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 7,003 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 6,924 ఉండగా … డిశ్చార్జ్ కేసుల సంఖ్య 8.55 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా మొత్తం 1,01,66,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story