- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయాయి అనుకునేలోపే కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది. తాజగా నిజామాబాద్ జిల్లాలో బుదవారం 27 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైధ్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధర్శనం తెలిపారు.
703 మందికి ఆర్టిపిసిఆర్, ఆర్ఎటి పరిక్షలను నిర్వహిస్తే 676 మందికి నేగిటివ్ రాగా 27 మందికి పాజీటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 1,66,751 మందికి ఆర్ టిపిసిఆర్, ర్యాపిడ్ యాంటి జేన్ పరిక్షలను నిర్వహిస్తే 1,45,507 మందికి నెగిటివ్ వచ్చాయని 15,949 మందికి పాజీటివ్ గా తెలింది. కరోనా వైరస్ కు టికాల పంపిణి జరుగుతుండగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
Next Story