- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాల విద్యార్థులందరిని ప్రమోట్ చేస్తున్నట్టుగా విద్యాశాఖ ప్రకటించింది. 1 నుంచి 9వ తగరగతి విద్యార్థులందరిని పై తరగతులకు అనుమతిస్తున్నట్టుగా తెలిపారు. ఈ రోజు (ఏప్రెల్ 27) నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమలు చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటిచారు. కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో విద్యార్థులను వైరస్ నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టినట్టుగా ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని వివరించారు. తరగతుల ప్రారంభంపై జూన్ 1న సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.
Next Story