- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు 16 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని తగులబెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నారాయణపేట్ జిల్లా రాంకొండ గ్రామస్తురాలు అని గుర్తించారు. గాలేరు-నగరి ప్రాజెక్టు పనుల్లో భాగంగా కూలీ పనికోసం తండ్రితో కలిసి వచ్చిందని వెల్లడించారు. ఇటీవల ఓ యువకుడితో కూతురు సఖ్యతగా ఉందని తండ్రి ఆగ్రహించాడని తెలిపారు. దీంతో బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక తండ్రి రాములయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story