- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
Next Story