- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖానాపూర్ : పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుంచు శిరీష (18) ఆదివారం పురుగుల మందు తాగి మృతిచెందింది. ఈ ఘటనపై ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సుంచు లస్మయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
అయితే, కూతురు శిరీష ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగడంతో గమనించిన స్థానికులు వెంటనే శిరీషను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శిరీష మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే యువతి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
- Tags
- Insecticide
Next Story