- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పోలీసులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి సచివాలయాలలో పనిచేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా మహిళా పోలీసులకు యూనిఫాం భత్యాన్ని మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన ఉద్యోగులను.. ప్రభుత్వం ఇటీవల పోలీసుశాఖలో చేర్చిన విషయం తెలిసిందే.
Next Story