- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పోలీసు కాల్పుల్లో చనిపోయిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే.. భార్య పలు విషయాలు వెల్లడించింది. వికాస్ దూబే తనను నిరంతరం టార్చర్ పెట్టేవాడని భార్య రిచా దుబే తెలిపారు. ప్రతి రోజు తిడుతూ .. కొడుతూ దారుణంగా హింసించే వాడని వెల్లడించింది. తన పిల్లుల వారి తండ్రి మాదిరే గ్యాంగ్ స్టర్లు అవుతారేమోనని భయంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పోలీసులను చంపే కుట్ర తనకు ముందే తెలిసి ఉంటే అలా జరగనిచ్చేదాన్ని కాదని రిచా అన్నారు. బాధిత పోలీస్ కుటుంబాలకు ఆమె క్షమాపణలు చెప్పారు. దుబే ఎన్కౌంటర్పై కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించినా తనకు సమ్మతమే అన్నారు. గతంలోనూ ఆమె ఎన్ కౌంటర్ ను సమర్థించిన సంగతి తెలిసిందే.
Next Story