- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన రాజంపేట మండలం వూటుకూరు గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రోడ్డుపై ఎదురుగా వచ్చిన ఏనుగును తప్పించబోయి ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీ కొన్నాయి. అంతేగాకుండా లారీ వెనకాల వస్తున్న ఓ కారు కూడా లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్న పాపకు తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story