- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్:ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశవ్యాప్తంగా జరిగే జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. కరోనాపై చేస్తున్న అతి పెద్ద యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని, స్వీయరక్షణా చర్యలు పాటించాలన్న ప్రధాని నరేంద్రమోడీ మాటలను ఆచరణలో పెట్టాలన్నారు.
Tags: The Janata curfew,To volunteer,Narendra Modi’s call,Sunday 22 March 2020 7am
Next Story