- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా టీకాల విషయంలో రాష్ట్రం మరో రికార్డ్ సృష్టించింది. ఏకంగా దేశంలోనే 5 వ స్థానంలో నిలిచింది. దేశంలో ఇప్పటి వరకూ 20.4 శాతం ప్రజలకు రెండు డోసులు అందించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అత్యధిక టీకాలు వేసిన లిస్ట్ లో కేరళా మొదటి స్థానంలో ఉండగా, ఏపీ 5 వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 18 ఏళ్ల పై నిండిన వారి నుంచి 44 ఏళ్ల వయసు గల వారి వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.47 కోట్ల మంది 18-44 ఏళ్ల వయసు వారు ఉన్నారు. అయితే వీరిలో 3 కోట్ల మందికి పైగా మొదటి డోసు తీసుకోగా, 1.66 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.
Next Story