- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పుంగనూరు ఆవును 4.10 లక్షలకు కొన్న రాందేవ్ బాబా
by Disha Web Desk 17 |
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పుంగనూరు జాతి ఆవులు చాలా ఫేమస్. ఈ ఆవులు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో కనిపిస్తాయి. ఈ ఆవును గుంటూరు జిల్లాకు చెందిన ఓ పశువుల కాపరి పెంచుతున్నాడు. ఆవు ఎత్తు 30 అంగుళాలు ఉంటుంది. రాందేవ్ ఆశ్రమం నుంచి వచ్చిన ప్రతినిధులు అతని వద్దనుంచి 4.10 లక్షలు ఖర్చు చేసి ఆవును కొనుగోలు చేశారు. ఈ జాతి ఆవులను పెంచడానికి చాలా సులువుగా ఉంటుందని బాబా రాందేవ్ ప్రతినిధులు అన్నారు. ఈ ఆవును కొనుగోలు చేసే ముందు పశువు వైద్యాధికారి నాగిరెడ్డి వద్ద వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ జాతి వీర్యం తెనాలి ప్రభుత్వ పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.
Next Story