- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనారోగ్యంతో మేడారం సమ్మక్క పూజారి మృతి
by Dishanational1 |
X
దిశ, ఏటూరునాగారం: తెలంగాణ రాష్ట్ర మహా కుంభమేళాగా పేరు గాంచిన మేడారం జాతర సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే సాంబయ్య గత కొంతకాలంగా వెన్నుముకకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా వారం నుండి వెన్నుముకకి సంబంధించిన వ్యాధి అధికం కావడంతో ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మొరుమురు గ్రామానికి నాటు వైద్యం గురించి మంగళవారం వెళ్ళాడు. అక్కడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెనువెంటనే బుధవారం తెల్లవారు జామున ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆసుపత్రి వద్దకి చేరుకోగానే తుదిశ్వాస విడిచారు. దీంతో మేడారం గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
Next Story