ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గౌతమ్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..

by Disha Web Desk 23 |
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గౌతమ్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..
X

దిశ, హనుమకొండ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో గౌతమ్ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. కార్పొరేట్ కళాశాలలతో ధీటుగా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించామన్నారు. బైపీసీ ప్రథమ సంవత్సరంలో హాసిని 438/440 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించిందన్నారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో మల్లిక 466/470 రాష్ట్ర స్థాయిలో తృతీయ ర్యాంకును సాధించగ. బైపీసి సెకండియర్ లో అభినాయక్ 987/1000 రావడం జరిగింది. ఈ విజయానికి కారకులైన విద్యార్థి/ విద్యార్థులను కళాశాల యాజమాన్యం సంతోష్, భిక్షపతి , లక్ష్మణ్ , పరశురామ్, ధనుంజయ్, అంబిర శ్రీకాంత్ లు సత్కరించారు.



Next Story

Most Viewed