- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గడ్డిమందు తాగిన యువకుడు మృతి
by Disha Web Desk 15 |
X
దిశ, భీమదేవరపల్లి : ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన భీమదేవరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మృతుని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామానికి చెందిన చేరాల శ్రీకాంత్ (23) కుటుంబ సమస్యలతో మార్చి 16న గడ్డి మందు తాగి ప్రాణాపాయ స్థితిలో వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ముల్కనూర్ ఎస్సై మహేందర్ తెలిపారు.
Next Story