- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎండల ఎఫెక్ట్.. TSRTC కీలక నిర్ణయం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఎండల ప్రభావం పడింది. ఎండలు దంచికొడుతున్న వేళ గ్రేటర్ హైదరాబాద్లో వేళ బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్యను తగ్గించనుంది. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక పోవడంతో సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి మధ్యాహ్నం వేళ సిటీ బస్సుల సంఖ్య తగ్గిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
Next Story