తనిఖీల్లో రూ. 15 లక్షలు సీజ్

by Disha Web Desk 23 |
తనిఖీల్లో రూ. 15 లక్షలు సీజ్
X

దిశ ,శంకర్ పల్లి : మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు గేట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. సోమవారం సాయంత్రం ఎస్ఓటి పోలీసులు కొల్లూరు గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేసి ఓ కారులో రూ. 15 లక్షల నగదును పట్టుకున్నారు. నగదు తో పాటుగా కారును ఎస్ఓటీ పోలీసులు మోకిల పోలీసులకు అప్పగించారు. మోకిల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story