- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
by Disha Web Desk 15 |
X
దిశ, రాజేంద్రనగర్ : తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్లో శంకుస్థాపన చేశారు. హైకోర్టు భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 100 ఎకరాల భూమిని రాజేంద్రనగర్ లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో నుంచి ఇచ్చిన విషయం తెలిసిందే. భూమి కేటాయింపును నిరసిస్తూ చాలా రోజులుగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పోలీసులు కొందరు విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు భవనం స్థాపన కార్యక్రమానికి అధికారులు మీడియాను అనుమతించలేదు.
Next Story