- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
by Disha Web Desk 15 |
X
దిశ, బొంరాస్ పేట్ : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కోడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటు వేశారు. 56 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
Next Story