- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మరణిస్తూ అవయవ దానంతో ఐదుగురికి ప్రాణదానం...
by Disha Web Desk 11 |
X
దిశ, వలిగొండ:- తాను మరణిస్తూ తన అవయవాలను దానం చేసి ఐదుగురు వ్యక్తులకు ప్రాణదానం చేసి మానవత్వం చాటుకున్న ఘటన మండలంలోని కంచనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలిగొండ మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన మెర్గు అంజయ్య(45) అనారోగ్యంతో బాధపడుతూ హైదారాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చి కిడ్నీలు, లివర్, కండ్లు, గుండెను దానం చేసి మానవత్వం చాటుకున్నారు. అవయవ దానంతో ఐదుగురి వ్యక్తులకు ప్రాణదాతగా నిలిచాడు.
Next Story