'ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయండి'

by Disha Web Desk 2 |
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు బీజేపీ కీలక నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ప్రిలిమ్స్‌లో దొర్లిన తప్పులకు మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ పోలీసు నియామకాల్లో నాలుగు మీటర్ల లాంగ్ జంప్, ఆరు మీటర్ల షాట్ పుట్ అర్హతగా నిర్ణయించడాన్ని నిరసిస్తూ, రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ మెయిన్ ఎగ్జామ్స్‌కి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

Also Read...

ఫీ రిఫండ్ చెయ్యకుండా చుక్కలు చూపెడుతున్న ఆకాశ్ కాలేజీ


Next Story

Most Viewed